Wednesday 2 August 2017

అన్ని జబ్బులకు ఒకటే మందు

మనకు తెలుసు మానవ శరీరం దానికదే రోగ నివారిణి గా పనిచేస్తుంది. అది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అమెరికా లోని ఒక వ్యక్తి దీన్ని స్ఫూర్తి గా తీసుకొని సర్వరోగ నివారిణి గా ఒక మందు తయారు చేసాడు. అతని పేరు డాక్టర్ సెబి. అతనొక్కడే రోగ నిర్దారక వైద్యుడు,జీవ శాస్త్రవేత్త,ఔషద శాస్త్రవేత్త. ఆటను హోండురాస్ నుంచి వలస వచ్చి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. రోగం ఏదైనప్పటికీ ప్రజలకు తన సేవలను అందించాడు. అతను ప్రకృతి వైద్యం ఉపయోగించి నయం కాని రోగాలను నయం చేస్తున్నాడు. అయితే 1988 లో న్యూయార్క్ సుప్రీం కోర్టులో అతనిపై విచారణకు ఉపక్రమించారు.





లైసెన్స్ లేకుండా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడని, న్యూయార్క్ పోస్ట్ వంటి వార్తా పత్రికల్లో ప్రచారం చేస్తున్నదనేది అతనిపై అభియోగం. విచారణలో జడ్జి అతన్ని ఒక్క సాక్ష్యమైనా చూపించమని అడగ్గా 77 మంది సాక్షులు అతని తరపున సాక్ష్యం చెప్పేందుకు వచ్చారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం జడ్జి వంతయింది. ఆటను నిజంగా నయం చేయగలదని రుజువు కావడంతో న్ర్దోశిగా విడుదల చేసారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న ప్రముఖుల్లో మైఖేల్ జాక్సన్, మాజిక్ జాన్సన్, ఎడ్డీ మర్ఫీ, జాన్ ట్రవోల్టా వంటి ప్రముఖులు ఉన్నారు.

No comments:

Post a Comment