Friday 1 January 2016

2030కి రొమ్ము కేన్సర్‌ కేసులు రెట్టింపు


 దేశంలో 2030 నాటికి మహిళల్లో కొత్త రొమ్ము కేన్సర్‌ కేసుల సంఖ్య రెట్టింపు కానుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతేడాది దేశంలో 97,328 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య మరో పదిహేనేళ్లలో 1,84,000కు పెరగవచ్చని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. 


భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం మేరకు.. బెంగళూరు, చెన్నై, ముంబైలలో 35-44 ఏళ్ల మధ్యవారిలో, ఢిల్లీలో 45-54 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment