Sunday 17 June 2018

గంటలో కేన్సర్ గుర్తింపు

సరికొత్త రక్తపరీక్ష ద్వారా కేవలం గంట వ్వవధిలోనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను గుర్తించే వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఒక రక్తపు బొట్టుతో గుట్టు పట్టుకోవచ్చునని ఏసీఎస్‌ నానో అనే జర్నల్‌లో వివరించారు.



ప్రాథమిక దశలోనే ఈ పరీక్షలో వ్యాధి బయపటడితే మెరుగైన చికిత్స చేయవచ్చునని యూనివర్సిటీ కాలిఫోర్నియా ప్రతినిధి లీన్‌ లూయిస్‌ తెలిపారు. రక్తంలో నానో సైజ్‌లో ఉండే ఎక్సోజోమ్స్‌లో కేన్సర్‌ కణాలు గుర్తిస్తే వ్యాధి ఏ దశలో ఉందో తెలిసిపోతుందన్నారు.

No comments:

Post a Comment